వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య..
- September 19, 2016
అవకాశాలు అందిపుచ్చుకొని పరిశ్రమలకు సీఎం భూములిస్తున్నారని, 2018 నాటికి బెల్ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నిమ్మలూరులో బెల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్లో 1200మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. నాయకుల కన్నా... ప్రజలే తెలివైనవారని కొనియాడారు.వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య పరిశ్రమలు, సంస్థలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అధికమవుతాయని చెప్పారు. రూ.6వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు జనం కోసం కష్టపడుతున్నారని, కష్టపడే వ్యక్తులకు ప్రజలు సహకారం అందించాలని వెంకయ్య కోరారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









