కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- September 20, 2016
కోల్కతా విమానాశ్రయానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 8.20 గంటల సమయంలో కోల్కతా నుంచి గువహాటికి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఓ మహిళ ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్కు ఫోన్ చేసి బెదిరించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ను కట్టుదిట్టం చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్వా్కడ్ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









