పైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది
- September 20, 2016
సౌదీఅరేబియాకు చెందిన విమానంలోపైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. బోయింగ్ 777 విమానం సౌదీలోని జెడ్డా నుంచి పిలిఫ్పీన్స్ రాజధానిమనీలాకు బయలుదేరింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మనీలాలోని నినోయ్ ఆక్వినో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పైలట్ పొరపాటున డిస్ట్సెస్ కాల్ బటన్ నొక్కేశాడు. దాంతో విమానం ప్రమాదంలో ఉందనుకుని భద్రతా బలగాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. అయితే అది పైలట్ పొరపాటని తెలుసుకుని అంతా వూపిరి పీల్చుకున్నారు
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









