పైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది
- September 20, 2016
సౌదీఅరేబియాకు చెందిన విమానంలోపైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. బోయింగ్ 777 విమానం సౌదీలోని జెడ్డా నుంచి పిలిఫ్పీన్స్ రాజధానిమనీలాకు బయలుదేరింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మనీలాలోని నినోయ్ ఆక్వినో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పైలట్ పొరపాటున డిస్ట్సెస్ కాల్ బటన్ నొక్కేశాడు. దాంతో విమానం ప్రమాదంలో ఉందనుకుని భద్రతా బలగాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. అయితే అది పైలట్ పొరపాటని తెలుసుకుని అంతా వూపిరి పీల్చుకున్నారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







