రాజస్థాన్లో కుప్పకూలిన ఎయిర్ఫోర్స్ యూఏవీ విమానం..
- September 22, 2016
భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం(యూఏవీ) రాజస్థాన్లో కుప్పకూలింది. జైసల్మేర్కు 5 కిలోమీటర్ల దూరంలో బడా బాగ్ వద్ద విమానం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓజా వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు.డ్రోన్లుగా పిలిచే ఈ మానవ రహిత విమానాలు రిమోట్ కంట్రోల్ లేదా ఆటోమేటిక్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. గగనతల పర్యవేక్షణ నిమిత్తం రక్షణ, వైమానిక శాఖల్లో వీటిని ఉపయోగిస్తారు. .
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







