స్కూల్ విద్యార్ధినులిచ్చిన కీలక సమచారంతో నేవీ అప్రమత్తo
- September 22, 2016
మహారాష్ట్ర రాజధానిలోని ఉరాన్ ప్రాంతంలో స్కూల్ విద్యార్ధినులిచ్చిన కీలక సమచారంతో నేవీ అప్రమత్తమైంది. నలుగురు సాయుధులు తమకు కనిపించారని ఇద్దరు స్కూల్ విద్యార్ధినులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయుధుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. దీంతో నేవీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







