'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట విడుదల ..
- September 22, 2016
మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో గురువారం సాయంత్రం 'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట ఆడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్ మాట్లాడుతూ తాను నటించిన 'మర్యాద రామన్న' చిత్రం కన్నా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగిన చిత్రమని, ఈ చిత్రంసరికొత్త కోణంలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి రిచా పటేల్, దర్శకుడు వీరు, చిత్రం యూనిట్ సభ్యులు బెనర్జీ, చరణ్దీప్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







