నగరంలో వరద బాధితులకు 'మా' చేయూతనిచ్చింది..
- September 24, 2016
నగరంలోని వరద బాధితులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చేయూతనిచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 'మా' ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మా అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా ఆల్విన్ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పటికే చాలా మంది నటులు బాధితులకు ధైర్యం చెప్పే పోస్టింగులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







