నాటకీయంగా ఫీజు పెంచుతున్న ఇ-అధికార కార్యాలయాలు

- September 24, 2016 , by Maagulf
నాటకీయంగా ఫీజు పెంచుతున్న ఇ-అధికార కార్యాలయాలు

జెడ్డా :  గతంలో వ్యక్తులు నుంచి  30 సౌదీ రియాళ్ళు, కంపనీల నుండి  40 సౌదీ రియాళ్ళని వసూలు చేసే  నియామక కార్యాలయాలు ఒక్కసారిగా తమ  అధికార ఫీజుని వ్యక్తులు, కంపనీల నుండి  2,000 సౌదీ రియాళ్ళును పెంచడంతో వారి ఘరానా మోసం పట్ల పలువురు విస్తుపోతున్నారు.  నియామక కార్యాలయాలు అత్యధిక మంది ప్రజలకు ఈ  ఫీజుల పట్ల సరైన  జ్ఞానం లేని కారణాన్ని చక్కని  అవకాశంగా మార్చుకొని  దోపిడీకి పాల్పడుతున్నారని , సౌదీ ఛాంబర్స్ అఫ్ కామర్స్ అనుమతి  లేకుండా ఎలక్ట్రానిక్ ఆమోదంను జారీ సక్రియని వారు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. విదేశాంగ శాఖ ద్వారా  ఇ-ఆథరైజేషన్ ల జారీ ఇపుడు సులభమవుతుంది , కానీ సరైన అవగాహన లేని ప్రజలు  నియామక కార్యాలయాల దోపిడీకి గురవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com