30న యూఏఈ రానున్న ఎంపీ కవిత
- September 26, 2016
యూఏఈలోని ఉమల్కోయిన్లో ఇండియన్ అసోసియేషన్, ఈటీసీఏ సహకారంతో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాగల్ఫ్ కి తెలిజేశారు. ఉమల్కోయిన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో ఎంపీ పాల్గొనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









