స్వచ్ఛ భారత్ పురస్కారాల ప్రధానం..
- September 30, 2016
స్వచ్ఛ భారత్ వార్షికోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పురస్కారాలు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ను ప్రజలే విజయవంతం చేశారు..ఎన్నికల గురించి ఆలోచించే పార్టీలు.. స్వచ్ఛ భారత్ ను చేపట్టడం నామోషీగా భావిస్తున్నారు అని అన్నారు. స్వచ్ఛభారత్ ఉపయోగాలు మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది.. బంధువులు ఇంటికి వస్తే ముస్తాబు చేసే మన ప్రజలు.. ఊరిలోని పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.. తమ వస్తువులను శ్రద్దగా చూసుకునే జనం.. పదిమంది ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచడంలేదు అని ఆరోపించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







