మూడు బస్సులు మధ్య ఎడం లేకపోవడమే ప్రమాదంకు కారణం

- October 02, 2016 , by Maagulf
మూడు బస్సులు మధ్య ఎడం లేకపోవడమే ప్రమాదంకు  కారణం

గత రెండ్రోజుల క్రితం  అబూధాబీ లో మోసఫాహ్ వంతెనపై జరిగిన ఎమరాత్  అల్ యుం ప్రమాదంలో    ప్రధాన కారణాలు వివరించారు. ఈ సంఘటనలో మూడు బస్సుల మధ్య తగినంత దూరం వారు  నిర్వహించక పోవడం వలన ఆ ప్రమాదం జరిగినట్లు అబూధాబీ పోలీసు బ్రిగేడియర్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆలీ అల్ దహెరి శనివారం తెలిపారు. పలువురు విద్యార్థులు వారి సీట్లలో కూర్చొని ఉన్న సమయంలో సీటు బెల్టులు కట్టుకోలేదని, ఆ చర్య వారిని  గాయాల పాలవడానికి  దారితీసిందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com