మూడు బస్సులు మధ్య ఎడం లేకపోవడమే ప్రమాదంకు కారణం
- October 02, 2016
గత రెండ్రోజుల క్రితం అబూధాబీ లో మోసఫాహ్ వంతెనపై జరిగిన ఎమరాత్ అల్ యుం ప్రమాదంలో ప్రధాన కారణాలు వివరించారు. ఈ సంఘటనలో మూడు బస్సుల మధ్య తగినంత దూరం వారు నిర్వహించక పోవడం వలన ఆ ప్రమాదం జరిగినట్లు అబూధాబీ పోలీసు బ్రిగేడియర్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆలీ అల్ దహెరి శనివారం తెలిపారు. పలువురు విద్యార్థులు వారి సీట్లలో కూర్చొని ఉన్న సమయంలో సీటు బెల్టులు కట్టుకోలేదని, ఆ చర్య వారిని గాయాల పాలవడానికి దారితీసిందని వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







