' కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒక నేరం '
- October 03, 2016
జెడ్డా : కార్మిక జాతీయ కమిటీ (NCL) చైర్మన్, నోడల్ రాడ్వాన్ రాజ్యంలో కొన్ని కంపెనీలు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారని ఇది ఎంతో అన్యాయపూరిత చర్య అని ఉద్యోగులు వారి హక్కును పూర్తిగా ఉల్లంఘించడమేనని అన్నారు. దీనితో దేశం యొక్క కీర్తికి చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. అటువంటి పద్ధతులు ఖచ్చితంగా నిలిపివేయాలి," అని ఆయన తెలిపారు.అలాంటి సంస్థల యజమానులు కార్మికుల హక్కులు గూర్చి తెలుసుకోవాలి మరియు వారు వేతనాలు లేకుండా ఉచితంగా పని చేయడం మంచిది కాదని తెలుసుకోవటం తప్పక గమనించాలని ఆయన చెప్పారు. చెల్లింపులు ఆలస్యం కావడం చట్టం మరియు అంతర్జాతీయ నిబంధనలను, మతం లోను వారి హక్కులని ఉల్లంఘన చేయరాదని ఆయన తెలిపారు. జీతాలు కోల్పోయిన కార్మికులు ఆగ్రహంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తిని పాడు చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









