' కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒక నేరం '
- October 03, 2016
జెడ్డా : కార్మిక జాతీయ కమిటీ (NCL) చైర్మన్, నోడల్ రాడ్వాన్ రాజ్యంలో కొన్ని కంపెనీలు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారని ఇది ఎంతో అన్యాయపూరిత చర్య అని ఉద్యోగులు వారి హక్కును పూర్తిగా ఉల్లంఘించడమేనని అన్నారు. దీనితో దేశం యొక్క కీర్తికి చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. అటువంటి పద్ధతులు ఖచ్చితంగా నిలిపివేయాలి," అని ఆయన తెలిపారు.అలాంటి సంస్థల యజమానులు కార్మికుల హక్కులు గూర్చి తెలుసుకోవాలి మరియు వారు వేతనాలు లేకుండా ఉచితంగా పని చేయడం మంచిది కాదని తెలుసుకోవటం తప్పక గమనించాలని ఆయన చెప్పారు. చెల్లింపులు ఆలస్యం కావడం చట్టం మరియు అంతర్జాతీయ నిబంధనలను, మతం లోను వారి హక్కులని ఉల్లంఘన చేయరాదని ఆయన తెలిపారు. జీతాలు కోల్పోయిన కార్మికులు ఆగ్రహంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తిని పాడు చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







