''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రo 'కొడి'

- October 04, 2016 , by Maagulf
''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రo 'కొడి'

ధ నుష్‌ నటించిన తమిళ చిత్రం 'కొడి'. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. రెండు పాత్రల్లోనూ ఆయన నటన ఆకట్టుకొంటుంది. మాస్‌, క్లాస్‌ అన్ని వర్గాల్నీ ఆకట్టుకొనే ప్రేమకథ ఇది. యాక్షన్‌ ఘట్టాలకూ ప్రాధాన్యం ఉంది. సంతోష్‌ నారాయణ్‌ అందించిన సంగీతం ప్రధాన బలం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. ఈ దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నామ''న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com