వలసదారుల తొక్కిసలాట, 32 మంది మృతి
- October 05, 2016
ప్రాణాలు అరచేతబెట్టుకుని ఐరోపాలో ఎలాగో బతుకుదామనుకుని భారీసంఖ్యలో పలుడింగీల్లో వలసబోతున్న వారిలో కనీసం 32 మంది తొక్కిసలాటలో మరణించారు. డింగీలు, చెక్కపడవలో కలిపి భారీ సంఖ్యలో జనం ఉన్నట్లు ఒక అంచనా అని ఇటాలియన్ తీర రక్షక దళం వర్గాలు వెల్లడించాయి. లిబియా ఉత్తర భాగాన అంతర్జాతీయ జలాల్లో ఈ దళం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే...చిన్నచిన్న పడవల్లో వలసబోతూ సముద్రజలాల్లో చిక్కుపడిపోయే వారిని రక్షించేందుకు స్పెయిన్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఆస్ట్రల్'లో ఉన్న ఫొటోగ్రాఫర్ ఒకరు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







