కెన్యాలో ఉగ్రదాడి
- October 06, 2016
ఆఫ్రికాలోని కెన్యాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురువ్యక్తులు మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కెన్యా-సోమాలియా సరిహద్దులోని మందేరా ప్రాంతంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానికులు ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడికి పాల్పడ్డవారు కచ్చితంగా ప్రముఖ ఉగ్రవాద సంస్థ షబాబ్కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!









