కెన్యాలో ఉగ్రదాడి
- October 06, 2016
ఆఫ్రికాలోని కెన్యాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురువ్యక్తులు మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కెన్యా-సోమాలియా సరిహద్దులోని మందేరా ప్రాంతంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానికులు ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడికి పాల్పడ్డవారు కచ్చితంగా ప్రముఖ ఉగ్రవాద సంస్థ షబాబ్కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







