120 మంది బలం పరీక్షించడానికి పాల్గొనే ఒమన్ లో అతి పెద్ద ట్రైయాతలాన్
- October 08, 2016
మస్కట్ :బలం పరీక్షించడానికి ఒమన్ చరిత్రలోనే అతిపెద్ద ట్రైయాతలాన్ పాల్గొనేందుకు 20 కంటే ఎక్కువ దేశాలకు చెందిన 120 మంది కంటే ఎక్కువమంది ఇందులో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఒక అంచనా వేస్తున్నారు. ఈత , పరుగు , సైకిల్ ఒమన్ యొక్క అందమైన విభిన్నభూభాగంపై గమ్యం చేరుకొనేందుకు పోటీ పడనున్నారు. ఈ శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో 25 కిలోమీటర్ల దూరం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమమును మస్కట్ ట్రయథ్లాన్ క్లబ్ (MTC) ప్రతిష్టంగా నిర్వహించనుండగా పాల్గొనే వారి క్రీడా ప్రతిభను ఒమాని మరియు విదేశీయులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించనున్నారు. ఈ పోటీని తొలుత 2013 లో సంస్థ యొక్క మొదటి ట్రైయాతలాన్ లో 15 మంది పాల్గొన్నారని ఆ తర్వాత ఆ సంఖ్య షాంగ్రీ -ల 2014 లో 58 మందికి పెరిగింది,నేడు. 120 మంది భాగస్వాములకు చేరుకుంటుందని క్రీడా నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







