11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన బంగ్లా సైన్యం
- October 08, 2016
ఉగ్రవాదులపై బంగ్లాదేశ్లోని షేక్ హసీనా సర్కారు విరుచుకుపడుతోంది. 11 మంది ఉగ్రవాదులను బంగ్లా సైన్యం కాల్చి చంపింది. జులైలో ఢాకా కేఫ్పై ఉగ్రవాదులు దాడి చేసి 22 మంది విదేశీ పర్యాటకులను చంపేశాక షేక్ హసీనా సర్కారు ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా ఢాకా సమీపంలోని గాజీపూర్లోని ఓ భవనంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైనిక బలగాలు దాడులు జరిపాయి. మరో ఘటన తంగైల్ జిల్లాలో జరిగింది. ఓ మూడంతస్థుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో సైన్యం దాడులు జరిపింది. ఘటనా స్థలాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను, అత్యాధునిక ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







