తగ్గిన బంగారం ధర
- October 08, 2016
బంగారం ధర స్వల్పంగా తగ్గి మరింత కిందికి దిగింది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ పతనం తప్పలేదు. శుక్రవారానికి 10గ్రాముల పసిడి రూ.30,320 ఉండగా.. నేడు రూ.80 తగ్గి రూ.30,240కి చేరింది. మరోవైపు వెండిధర కాస్త పెరిగింది. శుక్రవారానికి రూ.41,430 ఉన్న కిలో వెండి.. నేటికి రూ.370 పెరిగి రూ.42,300కు చేరింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొంత డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







