సురక్షిత సైకిల్ స్వారీ ప్రచార ప్రారంభం
- October 09, 2016
మనామా: సైకిల్ నడపడం భద్రతపై పలుచోట్ల ట్రాఫిక్ అవగాహన ప్రచారం ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఇటీవల బాటెలీకా మరియు వలస వర్కర్ ప్రొటెక్షన్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ నియమాలను అనుసరించాలని మరియు ట్రాఫిక్ భద్రతకు అత్యధిక స్థాయిలో సాధించడానికి మోటార్ సైకిళ్లను ప్రోత్సహించటానికి ప్రజలకు అవగాహన కరపత్రాలు మరియు 400 హెల్మెట్స్ పంపిణీ చేశారు.
2015 లో చోటుచేసుకున్న 80 సైకిల్ సంబంధిత ప్రమాదాలని పరిశీలిస్తే, వీటిలో తొమ్మిది తీవ్రమైన ప్రమాదాలు, గాయాల కాబడిన 33 ప్రమాదాలు మరియు స్వల్ప గాయాలతోకూడినవి 39 గా ఉన్న ప్రమాదాలని ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ చెప్పారు.ట్రాఫిక్ భద్రతా నియమాల గూర్చి తల్లితండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని ఆయన పిలుపును ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







