పెరిగిన బంగారం ధర
- October 10, 2016
దాదాపు నాలుగు రోజుల తగ్గుదల అనంతరం బంగారం ధర సోమవారం స్వల్పంగా పుంజుకొంది. పది గ్రాముల బంగారం ధర శనివారానికి రూ.30,240 ఉండగా.. నేడు రూ.170 పెరిగి రూ.30,410కి చేరింది. పండుగ సీజన్ కావడంతో రిటైలర్స్, వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయడంతో ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కాస్త పెరిగింది. శనివారానికి కిలో వెండి రూ.41,430 ఉండగా.. సోమవారం రూ.450 పెరిగి రూ.42,750కి చేరింది. మార్కెట్ వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగింది. .
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







