'చిలుకూరి బాలాజీ' చిత్ర సెన్సార్ పూర్తి...
- October 12, 2016
సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చిలుకూరి బాలాజీ'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- సెన్సార్ అధికారుల ప్రశంసలు తమకు ధైర్యాన్ని ఇచ్చాయని, ఇటీవల చిన్నజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోందని, ఈమధ్యకాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే బాగా ఉన్నాయని పలువురు అభినందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, నేటి యువతరానికి వీసాలు ఇచ్చే బాలాజీగా ఆశీర్వాదాలందిస్తూ ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ఆలయ పురాణాన్ని ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఓ దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







