దుబాయ్ లో ఎత్తయిన టవర్ నిర్మాణ పనులు ప్రారంభo..
- October 12, 2016
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. దుబారులోని పేరొందిన బుర్జు ఖలీఫా కంటే ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దుబారు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుర్జు ఖలీఫా 829.8 మీటర్ల ఎత్తు (2722 అడుగు లు) ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే ఆకాశహర్మ్యం వెయ్యి మీటర్ల (3,281 అడుగులు ) ఎత్తు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీన్ని స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ శాంటియాగో డిజైన్ చేశారు. ఈ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ( రూ.8,218 కోట్లు ) ఖర్చయ్యే అవకాశం ఉందని ఎమ్మార్ సంస్థ చైర్మన్ ముహ్మద్ అలబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







