2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ట్రాఫిక్ మూసివేత
- October 16, 2016
2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైక్లింగ్ పోటీల కారణంగా ట్రాఫిక్ దోహా ఎగ్జిబిషన్ సెంటర్ సిగ్నల్ నుండి పెర్ల్-కతర్ మరియు బుహార మీదకి నుండి కట్టారా సిగ్నల్ వరకు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మూసివేయబడతాయి: ఆంతరంగిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఫ్యాన్ జోన్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నేడు తెరిచి ఉంటుంది .వాటర్ టాక్సీలు ఇప్పుడు కట్టారా నుండి పోర్టో అరేబియా / వివా భరియా నడపటం మరియు తిరిగి వచ్చే సందర్శకులు మరియు పెర్ల్ నివాసితులు బల్లకట్టు ద్వారా ఒడ్డుకు తరలించడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఉంటాయి. అటునుంచి ఇటువైపునకు నిత్యం తిరిగే బస్సులు డిపారటకు ప్రతి 10 నిమిషాల వ్యవధిలో మదీనా సెంట్రల్ నుండి కట్టారా సాంస్కృతిక గ్రామం మరియు దోహా ఎగ్జిబిషన్ సెంటర్ తిరిగి డిపారటకు చేరుకొంటాయి. ఈ సమాచారాన్ని 2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









