2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ట్రాఫిక్ మూసివేత
- October 16, 2016
2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైక్లింగ్ పోటీల కారణంగా ట్రాఫిక్ దోహా ఎగ్జిబిషన్ సెంటర్ సిగ్నల్ నుండి పెర్ల్-కతర్ మరియు బుహార మీదకి నుండి కట్టారా సిగ్నల్ వరకు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మూసివేయబడతాయి: ఆంతరంగిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఫ్యాన్ జోన్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నేడు తెరిచి ఉంటుంది .వాటర్ టాక్సీలు ఇప్పుడు కట్టారా నుండి పోర్టో అరేబియా / వివా భరియా నడపటం మరియు తిరిగి వచ్చే సందర్శకులు మరియు పెర్ల్ నివాసితులు బల్లకట్టు ద్వారా ఒడ్డుకు తరలించడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఉంటాయి. అటునుంచి ఇటువైపునకు నిత్యం తిరిగే బస్సులు డిపారటకు ప్రతి 10 నిమిషాల వ్యవధిలో మదీనా సెంట్రల్ నుండి కట్టారా సాంస్కృతిక గ్రామం మరియు దోహా ఎగ్జిబిషన్ సెంటర్ తిరిగి డిపారటకు చేరుకొంటాయి. ఈ సమాచారాన్ని 2016 యు సి ఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







