మోదీ మైకేల్ టెమెర్తో భేటీ....
- October 17, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో గోవాలో ఉన్న నేతలు ఈరోజు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దేశాధినేతలతో పాటు ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. గోవా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలకు భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా సమావేశాలు జరిగాయి. మోదీ ఇప్పటికే చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







