ఎమిర్‌ షేక్‌తో రాయబారుల సమావేశం

- October 19, 2016 , by Maagulf
ఎమిర్‌ షేక్‌తో రాయబారుల సమావేశం

ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, కువైట్‌ రాయబారి హఫీజ్‌ మొహమ్మద్‌ సలీమ్‌ అల అజ్మితో ఎమిరి దివాన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమిర్‌తో ఏడుగురు రాయబారులు సమావేశమయ్యారు. భారత రాయబారి పి.కుమరన్‌, నెదర్లాండ్స్‌ రాయబారి బహియా తహ్‌జిబ్‌, ద్జిబౌతి రాబారి తయెబ్‌ రోబ్లెఫ్‌, ఆస్రియా రాయబారి డాక్టర్‌ విల్లీ కెంపెల్‌, గ్రీస్‌ రాయబారి కాన్‌స్టాంటినోస్‌ ఆర్ఫాండెస్‌, సియెర్రాలియోన్‌ రాయబారి సిరాయ్‌ ఆల్ఫా టింబో తదితరులు ఎమిర్‌ షేక్‌ని కలిశారు. ఎమిర్‌ షేక్‌, ఆయా దేశాల రాయబారుల్ని ఆహ్వానిస్తూ, వారి వారి మిషన్స్‌ అలాగే ఖతార్‌తో వారి వారి దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేలా వారంతా పనిచేయాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com