పాక్ భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది..
- October 20, 2016
ఉరి ఉగ్రదాడి నేపద్యంలో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే కాదు.. కొన్ని విషయాల్లో అధికారిక, అనధికారిక నిషేధం కూడా కొనసాగుతున్నాది. భారత్ లో పాక్ కళాకారులపై నిషేధం... గుజరాత్ వ్యాపారులు టమోటో, మిర్చి ఎగుమతులను స్వచ్చందంగా నిలిపివేయడం... ప్రపంచ కబడ్డీ పోటీలకు పాక్ జట్టును నిషేధించడం.. సార్క్ సమావేశాలను బహిష్కరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.. కాగా పాక్ ప్రభుత్వం కూడా భారత్ కు సంబంధించిన వాటిపై నిషేధం విధిస్తున్నారు.. ఇప్పటికే ధోని సినిమా రిలీజ్ ను అడ్డుకొన్న పాక్ ప్రభుత్వం.. తాజాగా భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది... ఈ నెల 21 అనగా శుక్రవారం మద్యాహ్నం 3 గంటలనుంచి ఈ నిషేధం అమలు కానున్నట్లు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సూచన మేరకు ఈ నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపింది.. ఎవరైనా పెమ్రా నిర్ణయాన్ని కాదని భారత్ ప్రసారలను చేస్తే వారిపై చర్చలు తీసుకొంటామని... లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







