చంద్రబాబు ను కలిసిన రాజేంద్రుడు
- October 22, 2016సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కలిశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదనలతో రావాలని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ను సీఎం చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు స్పందనకు రాజేంద్రప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి







