జైలులో అల్లర్లకు ప్రేరకులకు ఇరువురికి రెండేళ్లు అదనపు శిక్ష
- October 22, 2016
రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం గురువారం ముగ్గురు సౌదీలకు రెండేళ్ల జైలుశిక్షను అదనంగా విధించింది. వీరికి నాలుగు సంవత్సరాల క్రితం రియాద్ హైర్ జైలులో సంభవించిన అల్లర్లలో పాల్గొన్న నేరానికి ఈ శిక్ష పడింది. ఆనాడు జైలులో జరిగిన అల్లర్ల గూర్చి జరిగిన పరిశోధనలో వారు దోషులుగా తేలడంతో మొదటి శిక్ష పూర్తయిన తర్వాత జైలులోముగ్గురు ముద్దాయిలు మరో రెండు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసు జూలై 2012 లో జైలు లోపల జరిగిన అల్లర్లు గూర్చి జైలు అధికారులు బాధ్యత ఆ పరిశోధించారు.
తాజా వార్తలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!







