భారత్, పాక్ మధ్య యుద్ధం కొట్టిపారేయలేమన్న సుబ్రమణ్యన్ స్వామి...
- October 23, 2016
యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ అవి యుద్ధానికి దారితీస్తాయని తాను భావించడం లేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. యుద్ధం జరగకూడదని రెండు దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్నాయన్నారు.కాశ్మీర్లో జరుగుతున్న ఆందోళనలకు ముగింపు కనుచూపు మేరలో కనబడట్లేదన్నారు.ఇదే కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యన్ స్వామి కూడా పాల్గొన్నారు. భారత్లో పాక్ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండుకు మద్దతు పలికారు. భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగే సూచనలను కొట్టిపారేయలేమన్నారు.యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







