తమిళనాడు ముఖ్యమంత్రి కోసం పుట్టిన రోజు వేడుక వద్దన్న లోకనాయకుడు..
- October 24, 2016
ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని లోకనాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు. నవంబర్ 7న కమల్ హాసన్ 63వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇక రెండు నెలల క్రితం కమల్ హాసన్ తన ఆఫీస్ మెట్ల పై నుంచి జారీ పడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన నటిస్తూ.దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' సినిమాని తాను కోలుకునేంతవరకూ వాయిదా వేశాడు. ఈ చిత్రంలో శృతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







