మణిపూర్ ముఖ్యమంత్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు
- October 24, 2016
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనపై సోమవారం అనుమానిత ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఉక్రుల్ హెలిపాడ్లో ఆయనపై దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన గాయపడలేదు. ప్రస్తుతం ఆయన ఇంఫాల్ వెళ్ళారు. ఆదివారం రాత్రి హుండుంగ్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్ళు సంభవించిన సంగతి తెలిసిందే. ఉక్రుల్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఓక్రమ్ వచ్చారు. ఈ సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి ఇండియన్ రిజర్వు బెటాలియన్ జవాన్లు భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







