దేశ మద్దతు పలికి శాంతికి భంగం కల్గించిన ఇద్దరకీ జైలుశిక్ష
- October 24, 2016
జెడ్డా: దేశ తీవ్రవాద సంస్థకు మద్దతు తెలియజేసిన ఇద్దరు సౌదీలకు ఆదివారం రియాద్ లోని ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ జైలుశిక్ష విధించింది. ఇద్దరులో ఒకరు దేశ్ తీవ్రవాద సంస్థకు మద్దతు పలుకుతూ నాస్తికత్వం వ్యాప్తి చేస్తూ పలువుర్ని నిందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తుండగా, మరొక వ్యక్తి రాజ్యానికి వ్యతిరేకంగా ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారని వారిపై అభియోగం నమోదయింది. దీనికి న్యాయస్థానం తన తీర్పుని వెలువరిస్తూ మొదటి ముద్దాయికి జైలులోమూడున్నర సంవత్సరాల శిక్ష, రెండవ ముద్దాయికి ఒక సంవత్సరం జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







