దేశ మద్దతు పలికి శాంతికి భంగం కల్గించిన ఇద్దరకీ జైలుశిక్ష

- October 24, 2016 , by Maagulf
దేశ మద్దతు పలికి  శాంతికి భంగం కల్గించిన ఇద్దరకీ జైలుశిక్ష

జెడ్డా: దేశ తీవ్రవాద సంస్థకు మద్దతు తెలియజేసిన ఇద్దరు సౌదీలకు ఆదివారం రియాద్ లోని  ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ జైలుశిక్ష విధించింది. ఇద్దరులో ఒకరు దేశ్ తీవ్రవాద సంస్థకు మద్దతు పలుకుతూ నాస్తికత్వం వ్యాప్తి చేస్తూ పలువుర్ని నిందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తుండగా, మరొక వ్యక్తి రాజ్యానికి వ్యతిరేకంగా ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారని వారిపై అభియోగం నమోదయింది. దీనికి న్యాయస్థానం తన తీర్పుని వెలువరిస్తూ మొదటి ముద్దాయికి జైలులోమూడున్నర సంవత్సరాల శిక్ష,  రెండవ ముద్దాయికి ఒక సంవత్సరం జైలుశిక్షను విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com