తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..
- October 25, 2016
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. విశాఖపట్టణానికి 815 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.ఈ తుఫానుకు 'క్యాంట్'గా నామకరణం చేశారు. రాగల 72గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









