తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..
- October 25, 2016
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. విశాఖపట్టణానికి 815 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.ఈ తుఫానుకు 'క్యాంట్'గా నామకరణం చేశారు. రాగల 72గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







