మహేశ చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది...
- October 25, 2016
మహేశబాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను 1500 మంది జూనియర్ ఆర్టిస్ట్లు, భారీ వ్యయంతో తెరకెక్కించారు. నవంబర్ 1న హైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించి మేజర్పార్ట్ చిత్రీకరణ కోసం చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది. మహేశ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత కథానాయకగా నటిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







