మహేశ చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది...
- October 25, 2016
మహేశబాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను 1500 మంది జూనియర్ ఆర్టిస్ట్లు, భారీ వ్యయంతో తెరకెక్కించారు. నవంబర్ 1న హైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించి మేజర్పార్ట్ చిత్రీకరణ కోసం చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది. మహేశ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత కథానాయకగా నటిస్తోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









