అరబ్ తీవ్రవాదికి 10 ఏళ్ళ జైలు
- October 26, 2016
అరబ్కి చెందిన ఓ వ్యక్తికి ఫెడరల్ సుప్రీం కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాయిష్ టెర్రర్ గ్రూప్ ఐడియాలజీని ప్రమోట్ చేసేందుకుగాను ఆ వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా ప్రయత్నించిన నేరానికిగాను సదరు వ్యక్తిని దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. స్టేట్ సెక్యూరిటీ డివిజన్ ఆఫ్ ఎపెక్స్ కోర్ట్, ఇంటర్నెట్లో సదరు వ్యక్తి ఏర్పాటు చేసుకున్న అకౌంట్ని క్లోజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. జైలు శిక్ష అనంతరం ఆ వ్యక్తి డిపోర్ట్ చేయబడతాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







