రాజ్‌ కందుకూరి 'వశం' ట్రైలర్‌ని విడుదల చేశారు...

- October 26, 2016 , by Maagulf
రాజ్‌ కందుకూరి 'వశం' ట్రైలర్‌ని  విడుదల చేశారు...

శుకా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'వశం'. ఈ చిత్ర ట్రైలర్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్‌ చల్లా, పాటల రచయిత చక్రవర్తి, నటుడు నందకిశోర్‌, కెమెరామెన్‌ దుర్గకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com