'ప్రేమభిక్ష' ఆడియో నవంబర్ లో...
- October 26, 2016
శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్, శృతిలయ హీరో హీరోయిన్లుగా, ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో శరవేగంగా జరుపుకుంటోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్థ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారుచేశారని, సగానికిపైగా టాకీపార్ట్ పూర్తయిన ఈ చిత్రంయొక్క పూర్తి టాకీ ఈనెల 25 వరకు కోలార్లో జరుగుతున్న షెడ్యూల్తో కంప్లీట్ అవుతుందని అన్నారు. దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ, సుమన్ పాత్ర హైలెట్గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో నవంబర్ ప్రథమార్థంలో ఆవిష్కరిస్తామని అన్నా
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







