ఎయిర్పోర్ట్ కెపాసిటీ, ప్యాసింజర్ వాల్యూమ్ వ్యత్యాసం ఎక్కువే
- October 27, 2016
మస్కట్: ఎయిర్ పోర్ట్ కెపాసిటీ అలాగే ప్యాసింజర్ వాల్యూమ్స్ మస్కట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మస్కట్తోపాటు కువైట్, అబుదాబీ, సౌదీ అరేబియా, అలాగే ఇరాన్లోనూ ఇది బలంగా ఉంది. మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఎయిర్పోర్ట్ కెపాసిటీతో పోల్చితే ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ వాల్యూమ్స్ 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎయిర్పోర్టుల అభివృద్ధి, విస్తరణ వంటివి తప్పనిసరిగా మారాయి. ఈ రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు కూడా ఆశాజనంగా కనిపిస్తున్నాయి. దుబాయ్ ఎక్స్పో 2020, 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ కూడా ఈ రీజియన్లో ట్రావెల్ అండ్ టూరిజం అవకాశాలు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్లో 1300 ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్ పెండింగ్లో ఉంది. వీటి విలువ 345 బిలియన్ డాలర్స్గా ఉంది. 100 బిలియన్ డాలర్లకు పైగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు నిర్మాణంలోనూ, ప్లానింగ్లోనూ ఉన్నాయి ఈ రీజియన్లో. అదనంగా ఏడాదికి 400 మిలియన్ ప్రయాణీకుల్ని రానున్న 10 నుంచి 20 ఏళ్ళలో ఈ రీజియన్ ఆకర్షించనుంది. కొత్త ఎయిర్పోర్టులు, అలాగే ఉన్న ఎయిర్పోర్ట్ల విస్తరన వంటివి 2020లోపల జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







