జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..
- October 27, 2016
జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఉద్యానవనాలను పెంచడం, పరిరక్షించడం కోసం ఈ ప్యాకేజీని మోదీ సర్కారు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమ్ముకాశ్మీర్కు ఉదారంగా సాయం చేస్తోంది. వరదల సమయంలో వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించింది..
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









