జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..
- October 27, 2016
జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఉద్యానవనాలను పెంచడం, పరిరక్షించడం కోసం ఈ ప్యాకేజీని మోదీ సర్కారు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమ్ముకాశ్మీర్కు ఉదారంగా సాయం చేస్తోంది. వరదల సమయంలో వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించింది..
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







