జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందిv..
- October 27, 2016
జమ్ముకాశ్మీర్కు 500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఉద్యానవనాలను పెంచడం, పరిరక్షించడం కోసం ఈ ప్యాకేజీని మోదీ సర్కారు ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమ్ముకాశ్మీర్కు ఉదారంగా సాయం చేస్తోంది. వరదల సమయంలో వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించింది..
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







