ఖత్ రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- October 27, 2016
మస్కట్ : ఖత్ మాదకద్రవ్యంను ముగ్గురు అక్రమ రవాణాదారులు పంపిణీ చేసే యత్నంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపడంతో వారి దుర్మార్గం బట్టబయలైంది. శలాలః ఒక స్మగ్లింగ్ స్థానానికి చేరుస్తున్న వారి ప్రయత్నం రాయల్ ఒమన్ పోలీసులు అడ్డుకొన్నారు. అదే విధంగా ఒమాన్ లో అక్రమ మద్యం అమ్మకాలు మరియు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ప్రవాసీయులను అరెస్టు చేశారు
రాయల్ పోలీస్ ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ జట్టులో ధోఫర్ తీరం గార్డ్లు సహకారంతో,ఖత్ యొక్క 2665 కట్టలను అక్రమంగా సుల్తానేట్ లోకి వారు తీసుకువచ్చే ప్రయత్నం అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ ముగ్గురు స్మగ్లర్లు పడవలు ద్వారా సైకోట్రోపిక్ మూలికలు ఆక్రమ రవాణా నేరుగా తరలించే యత్నం సైతం వారు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నేరంపై పరిశోధనల ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









