ఖత్ రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- October 27, 2016
మస్కట్ : ఖత్ మాదకద్రవ్యంను ముగ్గురు అక్రమ రవాణాదారులు పంపిణీ చేసే యత్నంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపడంతో వారి దుర్మార్గం బట్టబయలైంది. శలాలః ఒక స్మగ్లింగ్ స్థానానికి చేరుస్తున్న వారి ప్రయత్నం రాయల్ ఒమన్ పోలీసులు అడ్డుకొన్నారు. అదే విధంగా ఒమాన్ లో అక్రమ మద్యం అమ్మకాలు మరియు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ప్రవాసీయులను అరెస్టు చేశారు
రాయల్ పోలీస్ ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ జట్టులో ధోఫర్ తీరం గార్డ్లు సహకారంతో,ఖత్ యొక్క 2665 కట్టలను అక్రమంగా సుల్తానేట్ లోకి వారు తీసుకువచ్చే ప్రయత్నం అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ ముగ్గురు స్మగ్లర్లు పడవలు ద్వారా సైకోట్రోపిక్ మూలికలు ఆక్రమ రవాణా నేరుగా తరలించే యత్నం సైతం వారు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నేరంపై పరిశోధనల ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







