తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం...
- October 30, 2016
భారీ భూకంపం మరోసారి ఇటలీని కుదిపేసింది. సెంట్రల్ ఇటలీలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.గత వారం రోజుల్లో ఇటలీలో సంభవించిన రెండో భూకంపం ఇది. గత బుధవారం తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. దీని ప్రకంపనలు రాజధాని రోమ్ ను వణికించాయి. రెండు నెలల కిందట ఇటలీలో సంభవించిన భూకంపంలో 300 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









