తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం...
- October 30, 2016
భారీ భూకంపం మరోసారి ఇటలీని కుదిపేసింది. సెంట్రల్ ఇటలీలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.గత వారం రోజుల్లో ఇటలీలో సంభవించిన రెండో భూకంపం ఇది. గత బుధవారం తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. దీని ప్రకంపనలు రాజధాని రోమ్ ను వణికించాయి. రెండు నెలల కిందట ఇటలీలో సంభవించిన భూకంపంలో 300 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







