పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్
- October 30, 2016
తాజాగా కార్తీ హీరోగా 'కాష్మోరా' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒకటి మహేశ్ బాబుతో కాగా, మరొకటి అక్కినేని నాగార్జునతో నిర్మిస్తుంది. మహేశ్ బాబు నటించే చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని పీవీపీ అధినేత ప్రసాద్ వీ పొట్లూరి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్ నుంచి షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే మరోపక్క నాగార్జున హీరోగా ప్లాన్ చేస్తున్న చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది. 'రాజుగారి గది' సీక్వెల్ గా రూపొందే ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తా
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







