పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్

- October 30, 2016 , by Maagulf
పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్

తాజాగా కార్తీ హీరోగా 'కాష్మోరా' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా సంస్థ మరో రెండు భారీ చిత్రాలకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒకటి మహేశ్ బాబుతో కాగా, మరొకటి అక్కినేని నాగార్జునతో నిర్మిస్తుంది. మహేశ్ బాబు నటించే చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని పీవీపీ అధినేత ప్రసాద్ వీ పొట్లూరి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్ నుంచి షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే మరోపక్క నాగార్జున హీరోగా ప్లాన్ చేస్తున్న చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది. 'రాజుగారి గది' సీక్వెల్ గా రూపొందే ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com