బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా వాసి
- October 31, 2016
గతవారం బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెద్ద బోజన్న మృతదేహం ఎంపీ కవిత చొరవతో స్వగ్రామం చేరింది. బ్రతుకుదెరువు కోసం బహరైన్కు వలస వెళ్లిన సాకలి పెద్ద భూమన్న మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ బాద్యులు, బీఎంసి కిరణ్ లు అవసరమైన చర్యలు తీస్కొని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి ఏర్పాట్లు చేసారు. నేటి ఉదయం మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకొగా ఎంపీ కార్యాలయ సిబ్బంది స్వగ్రామానికి తరలించేందుకు అంబూలెన్స్ ను ఏర్పాటు చేసారు. నేడు స్వగ్రామం షాపూర్ లో జరిగిన అంత్యక్రియలకు జాగృతి మండల కన్వీనర్ ముప్పిడి రామిరెడ్డి, ఇతర నాయకులు హాజరై బోజన్న కుటుంబ సబ్యులను పరామర్శించారు.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









