బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా వాసి
- October 31, 2016
గతవారం బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెద్ద బోజన్న మృతదేహం ఎంపీ కవిత చొరవతో స్వగ్రామం చేరింది. బ్రతుకుదెరువు కోసం బహరైన్కు వలస వెళ్లిన సాకలి పెద్ద భూమన్న మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ బాద్యులు, బీఎంసి కిరణ్ లు అవసరమైన చర్యలు తీస్కొని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి ఏర్పాట్లు చేసారు. నేటి ఉదయం మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకొగా ఎంపీ కార్యాలయ సిబ్బంది స్వగ్రామానికి తరలించేందుకు అంబూలెన్స్ ను ఏర్పాటు చేసారు. నేడు స్వగ్రామం షాపూర్ లో జరిగిన అంత్యక్రియలకు జాగృతి మండల కన్వీనర్ ముప్పిడి రామిరెడ్డి, ఇతర నాయకులు హాజరై బోజన్న కుటుంబ సబ్యులను పరామర్శించారు.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







