ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

- November 01, 2016 , by Maagulf
ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ పోస్టర్‌ను గోవాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య, రాజవర్ధన్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ 88 దేశాల నుంచి 194 చిత్రాల ప్రదర్శన జరుగనుందన్నారు. లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకింద రూ.10లక్షల బహుమతిని, ఎస్పీ బాలుకు ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ అవార్డును అందజేయనున్నట్లు వెంకయ్య తెలిపారు. గోవాలో ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com