ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
- November 01, 2016
47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ పోస్టర్ను గోవాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య, రాజవర్ధన్సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ 88 దేశాల నుంచి 194 చిత్రాల ప్రదర్శన జరుగనుందన్నారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డుకింద రూ.10లక్షల బహుమతిని, ఎస్పీ బాలుకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందజేయనున్నట్లు వెంకయ్య తెలిపారు. గోవాలో ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







