పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు
- November 02, 2016
ఒడిశా.. మల్కన్ గిరి, ఏవోబీ ప్రాంతంలో హై అలర్ట్.. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా గురువారం అయిదు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు.మహారాష్ట్ర, ఛత్తీస్ గద్, ఒడిషా, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో పూర్తి బంద్ పాటించాలని మావోయిస్టులు పత్రికా ప్రకటనలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశారు మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జాడ ఇంకా తెలియకపోవడంతో... ఈ బంద్ ను ఎలాగైనా విజయవంతం చేయాలని మావోయిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.అటు- . ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లోకి ఒకరోజు ముందుగానే పారామిలిటరీ దళాలు చేరుకున్నాయి. పోలీసుల సూచనలమేరకు ప్రజా ప్రతినిధులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









