పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు
- November 02, 2016
ఒడిశా.. మల్కన్ గిరి, ఏవోబీ ప్రాంతంలో హై అలర్ట్.. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా గురువారం అయిదు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు.మహారాష్ట్ర, ఛత్తీస్ గద్, ఒడిషా, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో పూర్తి బంద్ పాటించాలని మావోయిస్టులు పత్రికా ప్రకటనలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశారు మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జాడ ఇంకా తెలియకపోవడంతో... ఈ బంద్ ను ఎలాగైనా విజయవంతం చేయాలని మావోయిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.అటు- . ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లోకి ఒకరోజు ముందుగానే పారామిలిటరీ దళాలు చేరుకున్నాయి. పోలీసుల సూచనలమేరకు ప్రజా ప్రతినిధులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









