ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త..
- November 03, 2016
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచారు. ఈ మేరకు నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడు ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు వయోపరిమితి వర్తించనుంది.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









