10 నెలల్లో 2,048 మంది పనిమనుషులు దేశమునుండి పంపివేత
- November 04, 2016
2,000 మంది కంటే ఎక్కువమంది దేశీయ కార్మికులు గత 10 నెలల్లో దేశమునుండి బహిష్కరించబడ్డారు, పనిమనిషి కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు వారి స్ధంబన గూర్చి అంతర్గత శాఖ ఒక అధికారిక ప్రకటన గురువారం వెల్లడించింది. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అదుపులోనికి తీసుకొనగా, వారికి ఉద్యోగాలు ఇస్తామని వేరే ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన వారి అసలు నియామకుడు ఇతర యజమానుల వద్దకు ఉద్యోగాలను కోరుతూ పని మనుషులుగాతీసుకువచ్చినవారిని వేరే పనిలోకి పంపడం శ్రామిక చట్టాలు ఉల్లంఘించినాట్లు అవుతుందని పరారీలో ఉన్నవారిని పట్టుకొని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ మేజర్ జనరల్ తలాల్ మారఫై చెప్పారు. అధికారులు ఈ సందర్భంగా జనవరి 1, 2016 నుండి అక్టోబర్ 31, 2016, మధ్య కాలంలో 2,048 పనిమనుష్యులను అరెస్ట్ చేయగా వారిలో 248 మంది జింబాబ్వే దేశానికి చెందినవారితో సహా అరెస్టు చేశారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశమునుండి బహిష్కరించబడ్డారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









