10 నెలల్లో 2,048 మంది పనిమనుషులు దేశమునుండి పంపివేత
- November 04, 2016
2,000 మంది కంటే ఎక్కువమంది దేశీయ కార్మికులు గత 10 నెలల్లో దేశమునుండి బహిష్కరించబడ్డారు, పనిమనిషి కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు వారి స్ధంబన గూర్చి అంతర్గత శాఖ ఒక అధికారిక ప్రకటన గురువారం వెల్లడించింది. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అదుపులోనికి తీసుకొనగా, వారికి ఉద్యోగాలు ఇస్తామని వేరే ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన వారి అసలు నియామకుడు ఇతర యజమానుల వద్దకు ఉద్యోగాలను కోరుతూ పని మనుషులుగాతీసుకువచ్చినవారిని వేరే పనిలోకి పంపడం శ్రామిక చట్టాలు ఉల్లంఘించినాట్లు అవుతుందని పరారీలో ఉన్నవారిని పట్టుకొని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ మేజర్ జనరల్ తలాల్ మారఫై చెప్పారు. అధికారులు ఈ సందర్భంగా జనవరి 1, 2016 నుండి అక్టోబర్ 31, 2016, మధ్య కాలంలో 2,048 పనిమనుష్యులను అరెస్ట్ చేయగా వారిలో 248 మంది జింబాబ్వే దేశానికి చెందినవారితో సహా అరెస్టు చేశారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశమునుండి బహిష్కరించబడ్డారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







